
మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
శ్రీభ్రమరాంబా మల్లికార్జుర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు మంగళవారం లెక్కించగా రూ.73,44,451 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్గుప్త తెలిపారు.
Published Tue, Aug 9 2016 10:30 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
శ్రీభ్రమరాంబా మల్లికార్జుర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు మంగళవారం లెక్కించగా రూ.73,44,451 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్గుప్త తెలిపారు.