సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. | man dies as current shock after try to put cell charging | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..

May 22 2016 2:07 PM | Updated on Apr 3 2019 8:07 PM

కరెంట్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

అమ్రాబాద్(మహబూబ్‌నగర్): కరెంట్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం పగార గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొయ్యల పర్వతాలు(32) ఈ రోజు ఉదయం తన మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి యత్నిస్తూ.. కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement