పిడుగుపాటుకు వ్యక్తి మృతి | Man killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Published Fri, Jun 24 2016 12:46 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Man killed by lightning

 చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(38) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గొర్రెలను మేపుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement