హుజూరాబాద్లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
హుజూరాబాద్ చర్చిలో కేక్ కట్ చేసిన ఈటల
Dec 25 2016 4:00 PM | Updated on Mar 25 2019 3:09 PM
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేక్ కట్ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
Advertisement
Advertisement