ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి | minister fell down from oxe cart in janachaitanya yatra | Sakshi
Sakshi News home page

ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి

Published Sun, Nov 27 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి

ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి

విశాఖపట్టణం: జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని  లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే  ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
 
వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లను లేపారు.  ఈ ఘటనలో మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement