తిరుమలలో భక్తుల అదృశ్యం | missing in thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల అదృశ్యం

Published Tue, Jan 17 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్‌రావ్‌ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్‌రావ్‌ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement