
జాతీయ రహదారిపై మూడు ఫ్లైఓవర్లు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై జిల్లాలో మూడు చోట్ల ఫ్లైఓవర్లు (వంతెనలు) నిర్మించేందుకు హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కైకరం, తేతలి, పెరవలి గ్రామాలను ప్రమాదాల జోన్లుగా (బ్లాక్ స్పాట్) గుర్తించారు.
Published Sun, Sep 11 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
జాతీయ రహదారిపై మూడు ఫ్లైఓవర్లు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై జిల్లాలో మూడు చోట్ల ఫ్లైఓవర్లు (వంతెనలు) నిర్మించేందుకు హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కైకరం, తేతలి, పెరవలి గ్రామాలను ప్రమాదాల జోన్లుగా (బ్లాక్ స్పాట్) గుర్తించారు.