రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య | person suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Published Sat, Oct 15 2016 1:41 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

person suicide

తాడేపల్లిగూడెం : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం గూడ్స్‌షెడ్‌ వద్ద జరిగింది. 30 ఏళ్ల ఓ యువకుడు విజయవాడ వైపు వెళ్లే రైలు కింద పడి మరణించాడు. అతను ఆకుపచ్చరంగు గడులు కలిగిన పొడవు చేతుల చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడు. గిరజాల జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యచేసుకున్నాడో తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు  9989076365 నంబరుకు తెలియజేయాలని  తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.వెంకన్నబాబు కోరారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement