![తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51476839094_625x300_40.jpg.webp?itok=M3N47o64)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.