సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి | SATYADEVUNI DARSHANAM | Sakshi

సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి

Published Sun, Jul 24 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు

వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు

కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.

అన్నవరం : 
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను ఈఓ  నాగేశ్వరరావు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement