
వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.
Published Sun, Jul 24 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.