
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10 లక్షలు నజరానా అందించింది.
Published Tue, Aug 23 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10 లక్షలు నజరానా అందించింది.