బలభద్రాపురంలో దారుణం.. | son killed Father, | Sakshi
Sakshi News home page

బలభద్రాపురంలో దారుణం..

Jun 5 2016 10:45 AM | Updated on Jul 30 2018 8:29 PM

బిక్కవోలు మండలం బలభద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తండ్రినే కాటికి పంపాడో తనయుడు.

- కొడుకు చేతిలో తండ్రి హత్య
బిక్కవోలు(తూర్పుగోదావరి జిల్లా)

 బిక్కవోలు మండలం బలభద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తండ్రినే కాటికి పంపాడో తనయుడు. గ్రామానికి చెందిన కనికెళ్ల వీరేశ్ అనే వ్యక్తి తన తండ్రి కనికెళ్ల చిన చిత్తోడు(60)ను వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబకలహాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం వీరేశ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement