విచారణలో ఉన్న దొంగల పరారీ | The trial thieves escape | Sakshi
Sakshi News home page

విచారణలో ఉన్న దొంగల పరారీ

Published Thu, Mar 31 2016 8:26 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

The  trial thieves escape

తడ: నెల్లూరు జిల్లా తడ పోలీస్ స్టేషన్ నుంచి విచారణలో ఉన్న ఇద్దరు దొంగలు పరారయ్యారు. వివరాలు.. పోలీసులు ఓ లారీ దొంగతనం కేసులో తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని విచారణలో ఉంచారు. వారిని బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు కలసి వెళ్లారు. అనంతరం ఇద్దరు దొంగలను స్టేషన్‌లోని ఓ గదిలో ఉంచగా, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement