వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు | three members adding in ysrcp state committee | Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు

Sep 3 2016 11:50 PM | Updated on Aug 28 2018 7:15 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది.

అనంతపురం టౌన్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన డీఎస్‌ కేశవరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పి.విజయభాస్కర్‌రెడ్డి, వై.శ్రీధర్‌రెడ్డిలను రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement