
పంద్రాగస్టులోపు జిల్లాను ప్రకటించాలి
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జిల్లాల పునర్ విభజన ఈనెల 15వ తేదీలోపు ప్రకటించాలని, అందులో యాదాద్రి జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా చూడాలని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.