వెల్కం టూ న్యూ ఇయర్
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : తాడేపల్లిగూడెం మాంటిస్సోరి విద్యార్థులు శనివారం ఇదిగో ఇలా నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్తో పాటు జంక్ ఫుడ్లను పూర్తిగా నిషేధిస్తామని ప్రతినబూనారు. పాఠశాల డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎ న్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.