
తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు
బోధన్ : పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో పొరపాటు చోటు చేసుకుంది.
Published Mon, Aug 15 2016 10:24 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు
బోధన్ : పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో పొరపాటు చోటు చేసుకుంది.