వివాహితపై దాడి | woman attack | Sakshi
Sakshi News home page

వివాహితపై దాడి

Feb 26 2017 1:34 AM | Updated on Aug 11 2018 8:45 PM

కడప నగరంలోని శాస్త్రినగర్‌కు చెందిన యాస్మిన్‌ (25) అనే వివాహితపై అత్తమామ, ఆడబిడ్డ దాడి చేసి గాయపరిచారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కడప అర్బన్‌ : కడప నగరంలోని శాస్త్రినగర్‌కు చెందిన యాస్మిన్‌ (25) అనే వివాహితపై అత్తమామ, ఆడబిడ్డ దాడి చేసి గాయపరిచారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాస్మిన్‌కు అబ్దుల్‌ రజాక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త జీవనాధారం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి అత్తమామలు హుసేన్‌సాహెబ్, ఫైజున్నీసా, ఆడబిడ్డ అయేషాలు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement