ఆహా ఏమి రుచి! | What a night! | Sakshi
Sakshi News home page

ఆహా ఏమి రుచి!

Feb 13 2015 12:05 AM | Updated on Sep 2 2017 9:12 PM

ఆహా ఏమి రుచి!

ఆహా ఏమి రుచి!

దేశంలో నోరూరించే రుచులను సిటీవాసులకు పరిచయం చేస్తోంది మాసబ్‌ట్యాంక్ హోటల్ గోల్కొండ.

దేశంలో నోరూరించే రుచులను సిటీవాసులకు పరిచయం చేస్తోంది మాసబ్‌ట్యాంక్ హోటల్ గోల్కొండ. నిజాంల వంటకాలతో పాటు రాజస్థాన్, కశ్మీర్, గోవా, గుజరాతీ, ఆంధ్రా, చెట్టినాడు తదితర ప్రాంతాల స్పెషల్ రుచులను వేడివేడిగా అందిస్తుంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఫెస్ట్‌లో ఇంకా ఎన్నో రుచులు చవులూరిం చనున్నాయి. ఈ నెల 22 వరకు జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో రెండు రోజులకో వెరైటీ చొప్పున వండి వారుస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement