నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి, మాసన్పల్లి, మాటూరు గ్రామాలకు చెందిన 12 మంది విషారం తిని అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఏడుపాయలలో జరిగిన విందులో వీరంతా భోజనం చేశారు. ఈ విందులో అన్నం తిన్న 12 మంది వాంతులు, విరేచనాల తో ఆదివారం నాగిరెడ్డిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషారం తిని 12 మందికి అస్వస్థత
Published Sun, Feb 21 2016 7:05 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement