అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు గంజాయితో పాటు తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగులలో ఆదివారం చోటుచేసుకుంది. కోరాపల్లి నుంచి నర్సిపట్నం తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు.
120 కిలోల గంజాయి పట్టివేత
Published Sun, Feb 7 2016 11:02 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement