కృష్ణా పుష్కరాలపై మంత్రి సమీక్ష | Conference on krishna pushkaralu | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలపై మంత్రి సమీక్ష

Published Thu, Nov 5 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కరాల కోసం 52 ఘాట్లను నిర్మిస్తున్నట్టు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కరాల కోసం 52 ఘాట్లను నిర్మిస్తున్నట్టు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కృష్ణా పుష్కరాలపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలోనూ గతంలో కంటే ఎక్కువ ఘాట్లను నిర్మిస్తామన్నారు. పుష్కర పనులకు డిసెంబర్ లో టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement