
రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
Published Sat, Jan 23 2016 12:12 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.