శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
Published Thu, Dec 10 2015 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన, భద్రత అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రపతి ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని అతిథి గృహంలో బస చేయనున్నారు.
Advertisement
Advertisement