'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా' | Deputy cm kadiyam srihari speaks over priests salaries | Sakshi
Sakshi News home page

'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా'

Published Wed, Dec 28 2016 4:11 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా' - Sakshi

'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా'

సాక్షి, హైదరాబాద్‌: అర్చకుల వేతనాల విషయంలో ముఖ్య మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అర్చక సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

తెలంగాణ అర్చక సమాఖ్య ముద్రించిన కొత్త డైరీని మంగళవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, దేవాలయ ఉద్యోగుల సంఘం నేత మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement