హైదరాబాద్సిటీ: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో లక్ష్మిగూడ చెరువులో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారు బహదూర్పురాకు చెందిన అమీర్, ఫారూఖ్, సల్మాన్, ఆసిఫ్లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు
Published Sun, Apr 10 2016 3:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement
Advertisement