
ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2017–18 వైద్య విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి కోర్సుల్లో
నీట్– 2017లో అర్హత సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.