హైదరాబాద్ : సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి తలుపు గొళ్లెం తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో దాచిన 4 తులాల బంగారం, రూ.45 వేల నగదు, ఒక కెమెరా దొంగిలించారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు.
సైదాబాద్లో చోరీ
Published Thu, May 12 2016 11:53 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement