హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన | Student JAC Protests Continues In HCU | Sakshi
Sakshi News home page

హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

Published Thu, Jan 28 2016 10:53 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన - Sakshi

హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

పరిశోధక విద్యార్థి వి.రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది.

హైదరాబాద్ : పరిశోధక విద్యార్థి వి.రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు గురువారం క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నించారు.  ప్రొఫెసర్ల ప్రయత్నాన్ని విద్యార్థి జేఏసీ అడ్డుకుంది. ఆ క్రమంలో ప్రొఫెసర్లతో విద్యార్థి జేఏసీ వాగ్వివాదానికి దిగింది.

క్లాసులు నిర్వహించాలని విద్యార్థులు కూడా పట్టుబట్టారు. దీంతో విద్యార్థులతో విద్యార్థి జేఏసీ నాయకులు ఘర్షణకు దిగారు. రోహిత్కు న్యాయం జరిగే వరకు తరగతులు వద్దంటూ విద్యార్థి జేఏసీ నాయకులు తరగతి గదులకు తాళాలు వేసి... అక్కడే బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement