సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన | Telangana lawyers demand separate High Court | Sakshi
Sakshi News home page

సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన

Jun 10 2016 10:38 AM | Updated on Aug 31 2018 8:31 PM

పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల వాహనాలు లోపలికి వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హైకోర్టు కోరుతూ వారం రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement