రాష్ట్రంలో తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపడితే సహకరిస్తామని, అయితే అకారణంగా ఉద్యోగులను
అనంతరం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రెడ్డి, రాజేందర్ మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావా లని కోరారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్తో కలసి కొత్త కార్యవర్గ సభ్యులు సీఎం కేసీఆర్ను, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని, మంత్రి హరీశ్రావును కలిశారు.