ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసిం హ, సెబాస్టియన్ శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజర య్యారు.
ఏసీబీ కోర్టుకు ఓటుకు కోట్లు నిందితులు
Nov 25 2016 11:57 PM | Updated on Oct 4 2018 8:31 PM
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసిం హ, సెబాస్టియన్ శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజర య్యారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరుకు మినహయింపును కోరుతూ ఆ యన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని అనుమతించింది. తదుపరి విచార ణను జనవరి 5కు వాయిదా వేసింది.
Advertisement
Advertisement