
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు.
మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు శనివారం భీమవరం వెళ్లిన మధుతో పాటు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆక్వాపార్క్ రగడ )