భారత్తో కలసి పోరాడుతాం: అమెరికా | America condemns terror attack in jammu kashmir | Sakshi
Sakshi News home page

భారత్తో కలసి పోరాడుతాం: అమెరికా

Published Sat, Dec 6 2014 9:19 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

America condemns terror attack in jammu kashmir

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాది దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అరికట్టాలని పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్తో కలసి పోరాడుతామని అమెరికా ప్రకటించింది.

సరిహద్దు అవతలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ క్యాంప్ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement