ఈజిప్టులో 529 మందికి మరణశిక్ష | Egypt sentences to death 529 supporters of Mohamed Morsi | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో 529 మందికి మరణశిక్ష

Published Tue, Mar 25 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన వీరిని ఓ పోలీసు అధికారి హత్య కేసు, ప్రజలపై దాడుల కేసుల్లో దోషులుగా నిర్ధారించి శిక్ష వేసింది. ఆధునిక ఈజిప్టు చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement