దుండగుడి కాల్పులు : నలుగురు పోలీసులు మృతి | Four killed in attack on Pakistani police vehicle | Sakshi
Sakshi News home page

దుండగుడి కాల్పులు : నలుగురు పోలీసులు మృతి

Published Sat, Jun 6 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

Four killed in attack on Pakistani police vehicle

ఇస్లామాబాద్: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని క్విట్టా నగరంలో గస్తీ తిరుగుతున్న పోలీసు వాహనంపై దుండగుడు శనివారం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు మరణించారు. ఈ మేరకు మీడియా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మరోకరని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement