‘జయసూర్య’ ఏం చేశాడు? | Vishal's Jayasurya is ready for Released | Sakshi
Sakshi News home page

‘జయసూర్య’ ఏం చేశాడు?

Published Wed, Sep 2 2015 11:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

‘జయసూర్య’ ఏం చేశాడు? - Sakshi

‘జయసూర్య’ ఏం చేశాడు?

జయసూర్య నిజాయితీపరుడైన పోలీసాఫీసర్. వరుసగా జరుగుతున్న హత్యలు అతనికి సవాలుగా నిలుస్తాయి. ఆ హత్యల వెనక మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పాయుమ్ పులి’. విశాల్, కాజల్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ ‘జయసూర్య’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకుడు. ఈ శుక్రవారం తమిళ, తెలుగు వెర్షన్‌లు రిలీజ్ కానున్నాయి. ‘‘ఇందులో విశాల్ లుక్, బాడీ లాంగ్వేజ్  సూపర్బ్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రం ఇది’’ అని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement