15 మంది మావోయిస్టుల లొంగుబాటు | 15-maoists-sympathizers-arrested | Sakshi
Sakshi News home page

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

Published Fri, Oct 21 2016 1:07 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 15 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 15 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని జగదల్‌పూర్ పోలీసులు ఎదుట  మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డును వారికి అందజేస్తామని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement