కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి | b vinod kumar meeting with venkaiah naidu | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

Published Thu, May 26 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎంపీ వినోద్

సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో కలిసి వెంకయ్యనాయుడితో ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాబితాలో చేరేందుకు కరీంనగర్ ప్రణాళికలో కొన్ని సంస్కరణలు అవసరమని, దీనిపై అధికారులకు సూచనలిచ్చిన ట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement