పిట్టలు రాలిపోయాయి | birds died due to water crisis in maharashtra | Sakshi
Sakshi News home page

పిట్టలు రాలిపోయాయి

Published Fri, Apr 28 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

పిట్టలు రాలిపోయాయి

పిట్టలు రాలిపోయాయి

పిట్టల్లా రాలిపోవడం అని ఒక సామెత వాడుతుంటాం. అదేమిటో తెలిపేలా ఉంది ఈ దృశ‍్యం. నీటి చుక్క లేక దప్పికతో పిట్టలు మృత్యువాతపడ్డాయి. ఎండుటాకులు నేల రాలినట్లున్న ఈ దృశ్యం మహారాష్ట్రలోని లాతూర్‌లోనిది. హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని సమీపంలోని ​ప్రజలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రం చేస్తే అర్థమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement