ఆర్థిక వేత్త అశోక్‌ మిత్రా కన్నుమూత | Economist Ashok Mitra passes away | Sakshi
Sakshi News home page

ఆర్థిక వేత్త అశోక్‌ మిత్రా కన్నుమూత

May 2 2018 2:08 AM | Updated on Sep 28 2018 3:39 PM

Economist Ashok Mitra passes away - Sakshi

కోల్‌కతా: ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్‌ మిత్రా(90) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ సీఎంగా ఉన్న సమయంలో మిత్రా పదేళ్లు ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిర హయాంలో ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. సాహితీరంగంలో చేసిన సేవలకు గాను మిత్రాకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement