మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్ గఢ్: మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప వద్ద పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.