విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి | Plane emergency landing | Sakshi
Sakshi News home page

విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి

Published Sat, Oct 25 2014 5:29 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి - Sakshi

విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి

హైదరాబాద్: కోల్కత-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అశోక్ చటర్జీ అనే ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని కిందకు దించారు.

కోల్కత నుంచి బెంగళూరు వెళుతున్న ఈ  విమానం కిందకు దిగిన వెంటనే అశోక్ చటర్జీని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించారు.
*

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement