వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత
Published Wed, Nov 20 2013 10:02 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement