‘ఆసరా’ ఆపడమే కొత్త ఏడాది కానుక | shabbir ali commented over kcr | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ ఆపడమే కొత్త ఏడాది కానుక

Published Mon, Jan 1 2018 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

shabbir ali commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరా పింఛన్లు ఆపడమే సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చే కొత్త ఏడాది కానుక అని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఎన్నికల్లో 121 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఒక్క ఆసరా పింఛన్లనే సక్రమంగా అమలు చేసిందన్నారు.

గత మూడు నెలలుగా నిలిపివేసిన ఆసరా పింఛన్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 121 హామీల్లో ముఖ్యమైన 43 హామీల గురించి సీఎం కేసీఆర్‌కు త్వరలోనే లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement