అహ్మదాబాద్ వన్డేలో భారత్ ఘనవిజయం | India victory on Sri Lanka in Ahmedabad Oneday | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్ వన్డేలో భారత్ ఘనవిజయం

Published Thu, Nov 6 2014 9:17 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

అంబటి రాయుడు-షికార్ దావన్ - Sakshi

అంబటి రాయుడు-షికార్ దావన్

అహ్మదాబాద్:  సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న రెండవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తెలుగు తేజం అంబటి రాయుడు సెంచరీ చేశాడు. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది.  భారత జట్టు 44.3 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. 5 వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యతలో ఉంది.

అంబటి రాయుడు 118 బంతులకు పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఎస్ ధావన్ 79 పరుగులు విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement