భారత జట్ల గెలుపు | India's Men and Women teams wilt under pressure to taste first defeat | Sakshi
Sakshi News home page

భారత జట్ల గెలుపు

Sep 11 2016 1:25 AM | Updated on Sep 4 2017 12:58 PM

చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాలు సాధించాయి.

బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాలు సాధించాయి. శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో పురుషుల జట్టు 2.5-1.5తో ఇంగ్లం డ్‌పై, మహిళల జట్టు 2.5-1.5తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచాయి.  పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తమ గేమ్ లను ‘డ్రా’ చేసుకోగా... నెజైల్ షార్ట్‌పై సేతురామన్ 41 ఎత్తుల్లో గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. మహిళల విభాగంలో హారిక 37 ఎత్తు ల్లో నఫీసాపై గెలుపొందగా... పద్మిని, సౌమ్య, బొడ్డ ప్రత్యూష తమ ప్రత్యర్థులతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement