క్వార్టర్స్‌లో బోపన్న జంట  | Rohan Bopanna pair enter to Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జంట 

Oct 3 2018 1:01 AM | Updated on Oct 3 2018 1:01 AM

Rohan Bopanna pair enter to  Quarters - Sakshi

బీజింగ్‌: చైనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్‌ జంట 6–2, 7–6 (7/5)తో కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)–మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ లుకాస్‌ కుబోట్‌ (పోలాండ్‌)–మార్సెలో మెలో (బ్రెజిల్‌) ద్వయంతో బోపన్న జంట తలపడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement