15 ఓవర్లలో టీమిండియా స్కోరు 77/1 | team india gets 77 runs in fifteen overs | Sakshi
Sakshi News home page

15 ఓవర్లలో టీమిండియా స్కోరు 77/1

Published Thu, Mar 26 2015 2:23 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (45; 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్)పెవిలియన్ కు చేరాడు.   మరో ఓపెనర్ రోహిత్ శర్మ(24) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement