వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (45; 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్)పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(24) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది.