బోర్డు అడిగితేనే స్పందిస్తాం | Virat Kohli Opens Up About Indian Cricket Team's Next Coach | Sakshi

బోర్డు అడిగితేనే స్పందిస్తాం

Published Fri, Jun 30 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

బోర్డు అడిగితేనే స్పందిస్తాం

బోర్డు అడిగితేనే స్పందిస్తాం

నూతన కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో బీసీసీఐకి వ్యక్తిగతంగా తాను ఎవరి పేరునూ సూచించనని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. అయితే వారు తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని అన్నాడు.

ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు.  కోచ్‌ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా విండీస్‌తో వన్డే సిరీస్‌పైనే ఉందని కోహ్లి స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement